ఎన్టీఆర్ జిల్లాలో శిలాఫలకం తొలగింపు.. నెలకొన్న ఉద్రిక్తత

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.ఎన్టీఆర్ సర్కిల్ లోని ప్రభుత్వ ఆస్పత్రి వద్ద కృష్ణా నదీ జలాల మంచినీటి సరఫరా అభివృద్ధి పథకం నిమిత్తం టీడీపీ నిర్మించిన శిలాఫలకాన్ని మున్సిపల్ అధికారులు తొలగించారు.

 Removal Of Stone Plaque In Ntr District.. Tension-TeluguStop.com

దీంతో శిలాఫలకాన్ని అక్రమంగా తొలగించారని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కౌన్సిలర్లు, టీడీపీ అభిమానులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ నేపథ్యంలో మున్సిపల్ కమిషనర్ వ్రాత పూర్వకంగా తొలగిస్తున్నామని పత్రం ఇస్తే వెళ్లిపోతామని టీడీపీ శ్రేణులు చెప్పారు.

దీంతో కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది.రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులకు సర్ది చెప్పడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube