మంత్రి అమర్నాథ్ నేనే స్వయంగా జెనవాని పాల్గొంటాను అనడం అవివేకం..శివశంకర్

శివశంకర్ జెనసేన ప్రధాన కార్యదర్శి కామెoట్స్.జెనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ కార్యక్రమం రెండు నెలల కృతం ఖరారైంది.పవన్ కళ్యాణ్ కార్యక్రమామం .కావాలనే 15 వ తేదీన ఏర్పాటుచేశారని వైసీపీ మంత్రులు, నాయకులు మాట్లాడటం సరికాదు.మంత్రి అమర్నాథ్ నేనే స్వయంగా జెనవాని పాల్గొంటాను అనడం అవివేకం.ఒక మంత్రి సమస్యను పరిష్కరించమని జెనవాణి కార్యక్రమంలో పాల్గొంటాను అంటున్నారంటే వైసీపీ ప్రభుత్వం విఫలమైoదని ఒప్పుకోవడమే.

 Sivashankar Jenasena General Secretary Comments , Sivashankar , Jenasena,jenasen-TeluguStop.com

గర్జన కేవలం.వైసీపీ నాయకులు ,మంత్రుల గర్జన.

విశాఖకు ఏమి చేశారని గర్జిస్తారు.నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ నాయకులు భూములు కబ్జాచేస్తున్నారు.ముఖ్యమంత్రి ప్రాపకం కోసం ఉత్తరాంద్ర ప్రజలను మోసం.చేస్తున్నారు.

బొలిశెట్టి సత్యన్నారాయణ జెనసేన నాయకులు కామెంట్స్.మంత్రి అమర్నాథ్ కి జెనవాణి లో ప్రవేశం లేదు.

కేవలం ప్రజల సమస్యలు పరిస్కారం కోసం జెనవాని కార్యక్రమం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube