కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు LTC మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది,కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు LTC సదుపాయాన్ని మరో రెండేళ్లు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.ఈ సౌకర్యాన్ని సెప్టెంబర్ 25, 2024లోగా వినియోగించుకోవచ్చు.

 Central Decision To Extend Ltc For Another Two Years For Central Government Emp-TeluguStop.com

ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జమ్ము కశ్మీర్, లద్దాఫ్, అండమాన్-నికోబార్ దీవులు పర్యటించవచ్చు , ఈశాన్య రాష్ట్రాల్లో చవచ్చు.C కింద అర్హత గల ఉద్యోగులు రాను-పోను టికెట్ ఛార్జీలను తిరిగి పొందుతారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube