ఏసీబీ దాడుల్లో పట్టుబడ్డ సచివాలయం సెక్రటరీ ఏ సుజాత దేవి.

ప్రకాశం జిల్లాలో తుళ్లూరు మండలం లక్కవరపు గ్రామం సచివాలయం సెక్రటరీపై లంచం తీసుకుంటున్నారంటూ అధికంగా ఫిర్యాదులు వచ్చాయి.దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ పంచాయతీ సెక్రటరీ ఏ సుజాత దేవీ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

 Secretariat Secretary A Sujatha Devi Was Caught In Acb Raids.-TeluguStop.com

పంచాయతీ వర్క్ బిల్ ఫైల్ ప్రొసెస్ చేసేందుకు సర్పంచ్ దత్తయ్య నుంచి ముప్పై వేలు రూపాయలు డిమాండ్ చేశారు.పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు సుజాత దేవిని పట్టుకున్నారు.

ఈ క్రమంలో అవినీతికి పాల్పడే వారు ఎవరైనా భయపడకుండా అధికారులకు సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube