పశ్చిమగోదావరి జిల్లాలో బైక్ దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు... 52 బైక్లు రికవరీ

పశ్చిమగోదావరి జిల్లాలో ద్విచక్ర వాహనాల దొంగలను తాడేపల్లిగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిందితుల నుంచి 52 బైకులను స్వాధీనం చేసుకున్నారు.సుమారు వీటి విలువ రూ.70 లక్షల వరకు ఉంటుందని జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ తెలిపారు.జల్సాలకు అలవాటు పడి జిల్లాలో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నట్లు తెలుస్తోంది.

 Police Arrested Bike Thieves In West Godavari District... Recovered 52 Bikes-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube