కోనసీమ జిల్లాలో పడవ బోల్తా.. ఒకరు గల్లంతు

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన జరిగింది.అల్లవరం మండలం ఓడలరేవులో పడవ బోల్తా పడింది.

 Boat Capsize In Konaseema District.. One Lost-TeluguStop.com

ఈ ఘటనలో ఒక మత్స్యకారుడు గల్లంతయ్యాడు.దుమ్ములపేటకు చెందిన ఆరుగురు జాలర్లు వేటకు వెళ్లారు.

ఆ సమయంలో అలలు ఉధృతంగా రావడంతో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది.దీంతో ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరగా.

మరో వ్యక్తి గల్లంతయ్యాడు.సమాచారం అందుకున్న అధికారులు.

జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube