అంబేద్కర్ కోనసీమ జిల్లాలో విషాద ఘటన జరిగింది.అల్లవరం మండలం ఓడలరేవులో పడవ బోల్తా పడింది.
ఈ ఘటనలో ఒక మత్స్యకారుడు గల్లంతయ్యాడు.దుమ్ములపేటకు చెందిన ఆరుగురు జాలర్లు వేటకు వెళ్లారు.
ఆ సమయంలో అలలు ఉధృతంగా రావడంతో ప్రమాదవశాత్తు పడవ బోల్తా పడింది.దీంతో ఐదుగురు మత్స్యకారులు సురక్షితంగా ఒడ్డుకు చేరగా.
మరో వ్యక్తి గల్లంతయ్యాడు.సమాచారం అందుకున్న అధికారులు.
జాలర్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.