బీజేపీ ప్రజాపోరు యాత్ర ప్రచార రథానికి నిప్పు.. గుంటూరులో ఘటన

బీజేపీ ప్రజాపోరు యాత్ర ప్రచార రథానికి కొందరు గుర్తు తెలియని దుండగులు నిప్పు పెట్టారు.ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.

 Bjp Prajaporu Yatra Campaign Chariot Set On Fire.. Incident In Guntur-TeluguStop.com

సుల్తానాబాద్ లో పార్క్ చేసిన వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లు సమాచారం.గుర్తించిన స్థానికులు మంటలను అదుపు చేశారు.

అనంతరం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు.

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube