ఏపీలో పరిపాలన వికేంద్రీకరణపై వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం

ఏపీలో పరిపాలన వికేంద్రీకరణపై వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.కాకినాడలో జరగనున్న ఈ సమావేశంలో పది మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

ఈ భేటీలో ప్రధానంగా మూడు రాజధానులు, రాజధాని వల్ల కలిగే అభివృద్ధిపై చర్చించునున్నారని సమాచారం.అయితే అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు ప్రజా సంఘాల నేతలు హాజరుకానున్నారని తెలుస్తోంది.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు