భద్రాద్రి జిల్లాలో ఏడు ప్రైవేట్ ఆస్పత్రులు సీజ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో వైద్యాధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.గత ఐదు రోజులుగా ప్రైవేట్ ఆస్పత్రుల్లో సోదాలు చేపట్టారు.

దీనిలో భాగంగా అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ఏడు ఆస్పత్రులను అధికారులు సీజ్ చేశారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని

తాజా వార్తలు