బంగ్లాదేశ్ లో పడవ బోల్తా 23 మంది మృతి

బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.కరటోయా నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి చెందారు.

మరి కొందరు గల్లంతయ్యారు.ప్రమాద సమయంలో పడవలో 100 మంది ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు