బంగ్లాదేశ్ లో పడవ బోల్తా 23 మంది మృతి

బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.కరటోయా నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి చెందారు.

 23 People Died In A Boat Capsize In Bangladesh-TeluguStop.com

మరి కొందరు గల్లంతయ్యారు.ప్రమాద సమయంలో పడవలో 100 మంది ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube