బంగ్లాదేశ్ లో పడవ బోల్తా 23 మంది మృతి
TeluguStop.com
బంగ్లాదేశ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.కరటోయా నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి చెందారు.
మరి కొందరు గల్లంతయ్యారు.ప్రమాద సమయంలో పడవలో 100 మంది ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మిగిలిపోయిన అన్నంతో మెరిసే చర్మాన్ని పొందవచ్చు.. ఎలాగంటే?