ఈ నెల 28న ప్రారంభ కాబోయే రామ్ కో సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం ఇద్దరు మృతి

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.పరిశ్రమలోని ఎత్తైన ర్యాంపులు కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందారు.

 On 28th Of This Month, Two People Were Killed In An Accident At Ram Co's Cement-TeluguStop.com

మృతులు బీహార్ కు చెందిన సుమన్, రహీమ్ లుగా గుర్తించారు.ప్రమాదంపై ఇతర కార్మికులు ఫ్యాక్టరీలో నిరసనకు దిగారు.

అయితే ఈ నెల 28న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభంకాబోతున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube