ఈ నెల 28న ప్రారంభ కాబోయే రామ్ కో సిమెంట్ కర్మాగారంలో ప్రమాదం ఇద్దరు మృతి

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల రామ్ కో సిమెంట్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది.పరిశ్రమలోని ఎత్తైన ర్యాంపులు కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతిచెందారు.

మృతులు బీహార్ కు చెందిన సుమన్, రహీమ్ లుగా గుర్తించారు.ప్రమాదంపై ఇతర కార్మికులు ఫ్యాక్టరీలో నిరసనకు దిగారు.

అయితే ఈ నెల 28న ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ ఫ్యాక్టరీ ప్రారంభంకాబోతున్న విషయం తెలిసిందే.

ఖలిస్తాన్ ఉద్యమంపై నోరెత్తితే చాలు .. కెనడాలో జర్నలిస్టుల దుస్ధితి ఇది : భారత సంతతి ఎంపీ