కొమురంభీం జిల్లా అందవెల్లి వాగులో పడవ బోల్తా

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో విషాదం జరిగింది.అందవెల్లి దగ్గర వాగులో నాటు పడవ బోల్తా పడింది.

 Boat Capsize In Andavelli Stream Of Komurambhim District-TeluguStop.com

పడవలో ప్రమాద సమయంలో ఆరుగురు విద్యార్థులు, ముగ్గురు రైతులు ఉన్నట్లు తెలుస్తోంది.గుర్తించిన స్థానికులు గజ ఈతగాళ్ల సాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చారు.

ప్రాణనష్టం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube