మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.వచ్చే విద్యా సంవత్సరం నుంచి విశాఖ నుంచే పాలన కొనసాగుతుందన్నారు.

 Minister Gudivada Amarnath Sensational Comments-TeluguStop.com

ఈ క్రమంలో అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు.దీనిపై త్వరలోనే అసెంబ్లీలో బిల్లు పెడతామని వ్యాఖ్యనించారు.

విశాఖ రాజధానికి ఒక్క సెంటు కూడా ప్రైవేట్ భూమి తీసుకోలేదన్నారు.త్వరలోనే విశాఖలో బిజినెస్ డెవలప్‎మెంట్ సమ్మిట్ ఉంటుందని తెలిపారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‎లో ఏపీ ప్రథమ స్థానంలో ఉందన్న ఆయన.301 అంశాలను పరిగణనలోకి తీసుకుని ర్యాంకింగ్స్ ఇచ్చారని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube