అల్లిపురం లో పెయింటర్ దారుణ హత్య తల్లిని కామెంట్ చేశాడని హత్య చేసిన కొడుకు

.విశాఖలో పెయింటర్ దారుణ హత్యకు గురయ్యాడు పట్టపగలు వెంటాడి ఓ యువకుడు పెయింటర్ శ్రీనును హత్య చేశాడు.హత్య అనంతరం మృతదేహాన్ని రోడ్డు మీద పడేసాడు.ఇదంతా శ్రీను ఆ యువకుల్ని తల్లిని వేధించడమే కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడయింది.

 Murdered Son Who Commented On The Mother Of The Brutal Murder Of The Painter In-TeluguStop.com

విశాఖపట్నం అల్లిపురం ప్రాంతానికి చెందిన గొంతేటి శ్రీను పెయింటర్ గా పనిచేస్తున్నాడు అతని భార్య లక్ష్మి అలవాటు పడిన శ్రీను దారిన పోయే వారిని ఆ సమయంలో కామెంట్ చేసేవాడు అదే రీతిన ఈరోజు ఉదయం ది ఎలైట్ అనే లాడ్జి సమీపంలో గట్టుమీద కూర్చున్న శ్రీను దారిపోయిన ఓ మహిళను కామెంట్ చేశాడు ఈ విషయంపై ఇద్దరి మధ్య కొంత సేపు వాగ్వాదం జరిగింది.అనంతరం ఆమె ఆ విషయాన్ని కొడుక్కి వెళ్లి చెప్పింది తల్లితో పాటు బైక్ పై వచ్చిన ఆ కొడుకు శ్రీను పై దాడికి ప్రయత్నించాడు దీంతో శ్రీను సమీపంలో ఉన్న ఓ సందులోకి పరుగులు తీశాడు కానీ ఆ యువకుడు వెంటాడి మరి మద్యం బాటిల్ తో విచక్షణ రహితంగా శ్రీనును పొడిచి చంపేశాడు.

ఆ తర్వాత శ్రీను బాడీని ఈడ్చుకుంటూ వచ్చి రోడ్డు మీద పడేసాడు.ఈ విషయాన్ని సిసి ఫుటేజ్ లో పోలీసులు గుర్తించారు యువకుడు అతని తల్లిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.

టీ తాగడానికి వచ్చి శ్రీను హత్యకు గురయ్యాడని అతని కుటుంబ సభ్యులు చెప్తున్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube