సీజేఐగా చివ‌రి రోజు.. ఐదు కీల‌క‌ కేసుల‌పై ఎన్వీ ర‌మ‌ణ విచార‌ణ‌

భార‌త‌దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ప‌ద‌వీకాలం నేటితో ముగియ‌నుంది.లాస్ట్ వ‌ర్కింగ్ డేన ఆయ‌న ఐదు కీల‌క కేసుల‌పై తీర్పుల‌ను వెలువ‌రించ‌నున్నారు.

 Last Day As Cji.. Nv Raman's Investigation On Five Key Cases-TeluguStop.com

ఉచిత హామీల‌తో పాటు మొత్తం ఐదు కేసులపై సీజేఐ విచార‌ణ చేప‌ట్టారు.ఇందులో ఉచిత హామీల వ్య‌వ‌హారాన్ని త్రిస‌భ్య ధ‌ర్మాస‌నానికి సిఫార్సు చేశారు.

ఈ నేప‌థ్యంలో చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ సీటీ రవికుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఐదు కేసుల్లో తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube