విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలంలో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది.ఉత్తరవల్లి పంచాయతీ గధబపేటలో పులి అడుగుజాడలను గుర్తించారు.
దీంతో సమీప గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.సమాచారం అందుకున్నఫారెస్ట్ అధికారులు.
పులి కోసం గాలిస్తున్నారు.సమీప గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.







