కొండా సురేఖ.మాజీ మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేతకొండ దంపతుల జీవిత చరిత్ర ప్రజలకు తెలిపేందుకు సినిమా తీశాము.
ఎన్ని ఒడుడుకులు నిజం జీవితంలో ఎదుర్కొన్నాం.em>వైఎస్ఆర్ రాజకీయ బిక్షతోనే మేము ఈ స్థితిలో ఉన్నాము.
నేటి రాజకీయాల్లో విలువలు అనేవి లేవు.బీజేపీ ప్రభుత్వంలో డబ్బు రాజకీయాలు నడుస్తున్నాయి.
ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పని చెయ్యాలి.కొండా సినిమా ప్రమోషన్ కోసం మాత్రమే రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తున్నాం వైఎస్ఆర్ మరణం తరువాత వైఎస్ కుటుంబాన్ని కలిసింది లేదువైఎస్ఆర్ తోనే మాకు అనుంబందం ఉంది, వారి కుటంబ సభ్యులతో మాకు లేదు పార్టీకి రాజీనామా చేసాక విజయమ్మ,షర్మిలమ్మతో కోర్టుకు అటెండ్ అయినప్పుడు మాత్రమే మాట్లాడాను.
అప్పటి నుంచి వైఎస్ కుటుంబ సభ్యులను కలిసింది లేదు మాట్లాడింది లేదు
వరంగల్ ఈస్ట్ నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేయబోతున్నా.నిజ జీవితంలో నక్సల్ ఉద్యమం, రాజకీయ ప్రయాణం,మా లవ్ స్టోరీ బేస్ చేసుకొని సినిమా తీశారు.
కాంగ్రెస్ దేశంలో ,తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది.టీడీపీ ప్రభుత్వంలోనే మాపై అక్రమ కేసులు బనాయించారు.
నక్సలైట్లతో కలిసి తెలగాణ ఉద్యమం చేసిన కెసిఆర్ ఇప్పుడు నక్సలైట్లను అణచివేతకు గురి చేస్తున్నారు.తెలంగాణలో నక్సలైట్లు ఉండి ఉంటే trs నేతల ఆగడాలు ఉండేవి కావు.
నక్సలైట్ల హయంలోనే తెలంగాణ బాగుండేది కాంగ్రెస్ పేదలకు ఇచ్చిన భూములను తెరాస ప్రభుత్వం లాక్కుంటుంది.కాంగ్రెస్లో రాహుల్ ,రేవంత్ నాయకత్వంలో అధికారంలోకి వస్తాము.
నక్సల్స్ ఉద్యమాలు చేస్తూన్నపుడు ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగించలేదు
.






