తిరుమలలో సామాన్య భక్తుడికి సకల సదుపాయాలు కల్పించాలని టీటీడీని కోరిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

తిరుమలలో సామాన్య భక్తుడికి సకల సదుపాయాలు కల్పించాలని టీటీడీని కోరారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.ఈరోజు ఉదయం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

 Ap Bjp Presidentsomu Veerraju Urges Ttd To Provide All Facilities To Common Devo-TeluguStop.com

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వేసవిలో తిరుమలకు భక్తుల తాకిడి పెరిగిందనీ, తిరుమలలో ఎండలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.భక్తులు ఎండలకు ఇబ్బంది పడకుండా టీటీడీ చర్యలు తీసుకోవాలని కోరారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube