గత నెల 25న కుత్బుల్లాపూర్ రాయల్ వైన్స్ వద్ద ప్రమాదవశాత్తు నాలాలో పడిన మోహన్ రెడ్డి పదిరోజులుగా ghmc, పోలీసుల ఆధ్వర్యంలో గాలింపు చేపట్టగా నేడు IDPL కాలనీ వద్ద నాలా లో మృతదేహం లభ్యమైంది.
11 రోజులు కావడంతో కుళ్ళిపోయిన మృతదేహం నాలాలోని మట్టిలో కూరుకుపోయిన మృతదేహాన్ని గుర్తించిన DRF సిబ్బందిమృతదేహం మోహన్ రెడ్డిగా గుర్తించిన కుటుంబసభ్యులు
.