ఆ సినిమాలోది లేపేశారంటు థమన్ పై ట్రోలింగ్..?

సినీ సంగీత దర్శకుడు ఎస్.ఎస్.

థమన్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.

ఈయన తన సంగీతంతో సౌత్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.2008లో తెలుగు, తమిళ సినిమాలలో పాడి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.ఆ తర్వాత ఎన్నో అవకాశాలు అందుకుని స్టార్ హీరోల సినిమాలలో కూడా తన పాటలను వినిపించాడు.

ఇక ఈయన పాటలు చాలా వరకు కాపీ చేస్తాడని ఎన్నో వార్తలు వినిపించాయి.ఇదిలా ఉంటే తాజాగా మరో పాటను కూడా కాపీ చేశారంటూ తెగ ట్రోలింగ్స్ వస్తున్నాయి.

ఇంతకీ తను పాడిన పాట ఏ సినిమాకో కాదు.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా కాంబినేషన్ లో తెరకెక్కనున్న అయ్యప్పనుమ్ కోషియం.

Advertisement

సాగర్ కే చంద్ర దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇటీవలే భీమ్లా నాయక్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేశారు.ఈ సినిమా మలయాళంలో మంచి సక్సెస్ అందుకుంది.

ఇక ఈ సినిమాలో సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు.ఈ సినిమాకు థమన్ తన సంగీతాన్ని వినిపిస్తున్నాడు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నాడు.ఇక ఈ సినిమా భారీ అంచనాలతో రూపొందుతుంది.తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ గ్లిమ్ప్స్ కూడా విడుదల కాగా ఇందులో థమన్ ఇస్తున్న పాటలు ఎక్కువగా కాపీ ట్యూన్ చేస్తున్నాడు అని ట్రోలింగ్స్ చేస్తున్నారు.

గతంలో కూడా ఈ మాటే వినిపించగా.అది కాపీ చేసినది కాదని థమన్ గతంలోనే తెలిపాడు.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

కాని కొందరు పవన్ అభిమానులు ఈ పాట వేరే సినిమా నుండి కాపీ కొట్టినట్లు ఉందని అనగా.అదికూడా రజినీకాంత్ పెట్టా అనే సినిమాలో కొంత భాగం పాటను పవన్ సినిమాలో వాడాడని తెగ ప్రచారాలు వినిపిస్తున్నాయి.దీంతో ఈ విషయం గురించి థమన్ స్పందించకపోగా.

Advertisement

ఇటువంటివి రిపీట్ చేయకూడదు అని పవన్ కళ్యాణ్ అభిమానులు కామెంట్స్ ద్వారా తెలుపుతున్నారు.

తాజా వార్తలు