8వ రోజు వైఎస్ షర్మిల పాదయాత్ర ...

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర తిమ్మాపూర్, రాచులూర్ ,బేగంపేట , గాజులబూర్జు తండా ,మాదాపూర్, మీదుగా సాగనున్న పాదయాత్ర ఈ రోజు సాయంత్రం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎలిమినేడు చేరుకోనున్నా యాత్ర రాత్రికి ఎలిమినేడు లో బస చేస్తారు.

.

తాజా వార్తలు