రాజ్ భవన్ పై విమర్శలపై గవర్నర్ తమిళిసై ఫైర్

రాజ్ భవన్ పై వస్తున్న విమర్శలపై తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ ఫైర్ అయ్యారు, రాజ్ భవన్ను వివాదాల్లోకి లాగడాన్ని ఖండించారు.

నిరాధార ఆరోపణలు చేయడంతో పాటు రాజకీయ వివాదాల్లోకి లాగడంపై తమిళిసై అసహనం వ్యక్తం చేశారు, సోషల్ మీడియా వేదికగా రాజ్ భవన్ పై అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

రాజ్ భవన్ కార్యాలయం పై అసత్య ప్రచారం అభ్యంతరకరం అని అన్నారు.రాజ్ భవన్, గవర్నర్ లపై పుకార్లు పుట్టించడం సరి కాదని అన్నారు.

చిరంజీవి రిజెక్ట్ చేసిన సినిమాతో సూపర్ హిట్ కొట్టిన బాలయ్య...

తాజా వార్తలు