మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం

పార్వతిపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని మిర్తివలసలో ఆవుపై ఏనుగుల గుంపు దాడి చేసింది.సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని ఆవుపై ఏనుగులు దాడి చేసి చంపేశాయి.

 Elephants Are A Problem In Manyam District-TeluguStop.com

ఆవు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube