మన్యం జిల్లాలో ఏనుగులు బీభత్సం

పార్వతిపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోని మిర్తివలసలో ఆవుపై ఏనుగుల గుంపు దాడి చేసింది.

సోమవారం రాత్రి గ్రామ సమీపంలోని ఆవుపై ఏనుగులు దాడి చేసి చంపేశాయి.ఆవు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించి తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

తారక్, రామ్ చరణ్‌లకు భయం పుట్టిస్తున్న ఆ హాలీవుడ్‌ సినిమాలు..?