తెలంగాణాలో న్యాయవాది వామన్ రావు ఆయన భార్యను పట్టపగలు, నడిరోడ్దు మీద హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిందన్న విషయం తెలిసిందే.
అయితే ఈ విషయంలో నిందితులను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.
కాగా ఈ హత్య విషయంలో జడ్పీ చైర్మన్ మీడియాను ఉద్దేశిస్తూ, సంచలన వ్యాఖ్యలు చేశారు.అసలు వామన్ రావు హత్య కేసును మీడియా ఇన్వెస్టిగేషన్ చేస్తుందా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుందా? అని ప్రశ్నించారు.అసలు మీడియా వల్లనే ఈ హత్యవిషయం బయటకు వచ్చిందని కొందరు అనుకుంటుండగా, మధు మాటలకు కొందరు మీడియా ప్రతినిధులు అవాక్కైయ్యారట.
ఇక ఈ హత్యలో తన హస్తం ఉందని కొందరు భావిస్తున్న నేపధ్యంలో పుట్ట మధు ఇలాంటి సంచలనాత్మక వ్యాఖ్యలు చేయడం గమనార్హం.ఇకపోతే వామన రావు హత్యకు మధు మేనల్లుడు వాహనాలు, ఆయుధాలు సమకూర్చాడనే ఆరోపణలతో పోలీసులు ఆయనని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆ విషయానికి సంబంధించి మాత్రం పుట్ట మధు స్పందించలేదట.ఇక పోలీసు విచారణ తర్వాత వెల్లడైయ్యే వాస్తవాలతో హైదరాబాద్లో మీడియా ముందుకు వస్తానని మధు పేర్కొన్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002[email protected]Ph No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy