ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై టీడీపీ దుష్ప్రచారం..: మంత్రి కారుమూరి

ఏపీలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీపై మంత్రి కారుమూరి నాగేశ్వర రావు( Minister Karumuri Nageswar Rao ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై( Land Titling Act ) చంద్రబాబు, లోకేశ్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కారుమూరి ఆరోపించారు.

 Tdp's Bad Propaganda On Land Titling Act Minister Karumuri Details, Ap Politics,-TeluguStop.com

2019 లో అసెంబ్లీలో మంచి యాక్ట్ అంటూ పయ్యావుల కేశవ్( Payyavula Keshav ) మాట్లాడారన్న ఆయన ఇప్పుడు దాచుకో, దోచుకో అన్నట్లుగా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.చంద్రబాబు( Chandrababu ) కపట నాటకమాడుతున్నారన్నారు.ఏలూరులో తన కుమారుడిపై ఓడిపోతున్నారని తెలిసి టీడీపీ దాడులకు పాల్పడుతుందని పేర్కొన్నారు.టీడీపీ మ్యానిఫెస్టోను మడిచి ప్రజలు బుట్టలో వేశారని ఎద్దేవా చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube