ఖమ్మం జిల్లాలో పాలేరులో వైఎస్ఆర్‎టీపీ కార్యాలయం..!

తెలంగాణలో వైఎస్ఆర్‎టీపీ వడివడిగా అడుగులు వేస్తోంది.ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని విస్తరించే పనిలో నిమగ్నమైంది.

 Ysrtp Office At Paleru In Khammam District..!-TeluguStop.com

తాజాగా ఖమ్మం జిల్లా పాలేరులో వైఎస్ఆర్‎టీపీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు.ఈ మేరకు ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పార్టీ కార్యాలయానికి భూమి పూజ నిర్వహించనున్నారు.

ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి చర్చ్ సమీపంలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించనున్నారు.ఈ భూమి పూజ కార్యక్రమానికి భారీ ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు.

అయితే షర్మిల పాలేరు నుంచే పోటీ చేయనున్నట్లు ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన సంగతి తెలిసిందే.అదేవిధంగా వచ్చే ఎన్నికల నేపథ్యంలో త్వరలో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

షర్మిల పాలేరు ఎంట్రీతో కొత్త సమీకరణాలకు దారి తీసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube