ఏపీలో పరిపాలన వికేంద్రీకరణపై వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం

ఏపీలో పరిపాలన వికేంద్రీకరణపై వైసీపీ రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.కాకినాడలో జరగనున్న ఈ సమావేశంలో పది మంది మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.

 Ycp Round Table Meeting On Decentralization Of Administration In Ap-TeluguStop.com

ఈ భేటీలో ప్రధానంగా మూడు రాజధానులు, రాజధాని వల్ల కలిగే అభివృద్ధిపై చర్చించునున్నారని సమాచారం.అయితే అధికార పార్టీ నేతలతో పాటు ఇతర పార్టీ నేతలు ప్రజా సంఘాల నేతలు హాజరుకానున్నారని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube