చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శనాస్త్రాలు

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.సంక్రాంతి వేడుకల సందర్భంగా నారావారాపల్లెకు వచ్చిన చంద్రబాబు జీవో నెంబర్.1 ప్రతులను భోగి మంటల్లో కాల్చివేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో తీవ్ర ఆగ్రహానికి గురైన ఎంపీ విజయసాయిరెడ్డి గతంలో ఒకరు బహిరంగంగా ప్రభుత్వ పత్రాలను చించి వేసినప్పుడు ప్రజలు ఏమనుకున్నారో అందరికీ తెలుసు.

 Ycp Mp Vijayasai Reddy Criticizes Chandrababu-TeluguStop.com

నియంత పోకడలు అంటే ఇవే అంటూ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను తగులబెట్టడం అంటే భారత చట్టం, ప్రజాస్వామ్యం పట్ల అమర్యాదగా ప్రవర్తించడమేనని తెలపారు.

ఇవాళ జీవో పేపర్లను తగులబెట్టిన చంద్రబాబు రేపు రాజ్యాంగాన్ని కూడా తగులబెడతాడేమోనని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube