దసరా స్పెషల్.. మనిషికో కోడి, మందు బాటిల్

AP: దసరా సందర్భంగా పలు జిల్లాల్లో నేతలు ప్రజలకు కానుకలు పంపిణీ చేశారు.

విశాఖ సౌత్లో ఎమ్మెల్యే గణేశ్ అనుచరుడు బాపు ఆనంద్ మనిషికో కోడి, మందు బాటిల్ను అందజేశారు.

వీటిని తీసుకునేందుకు స్థానికులు క్యూ కట్టారు.ఎన్నికలకు ఇంకా 6 నెలలు ఉన్నప్పటికీ నేతలకు మందు చూపు బాగుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

తాజా వార్తలు