వైసీపీ రైతు పక్షపాతి ప్రభుత్వం..: సీఎం జగన్

ఏపీలో ఇన్ పుట్ సబ్సిడీ నిధులు( Input Subsidy Funds ) విడుదల అయ్యాయి.ఈ మేరకు సబ్సిడీ నగదును రైతుల ఖాతాల్లోకి సీఎం జగన్( CM Jagan ) జమ చేశారు.

 Ycp Farmer Biased Government Cm Jagan Details, Ap State, Cm Jagan Release Funds,-TeluguStop.com

ఈ సందర్భంగా తమది రైతు పక్షపాతి ప్రభుత్వమని పేర్కొన్నారు.రాష్ట్రంలోని ఏ రైతు నష్టపోకూడదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం జగన్ తెలిపారు.

ఏ పంట నష్టం జరిగినా అత్యంత పారదర్శకంగా పరిహారం అందజేస్తున్నామన్నారు.

రైతులకు ( Farmers ) సరైన సమయంలో సహాయం అందిస్తున్నామని తెలిపారు.అవినీతి లేకుండా పథకాలు అందిస్తున్నామన్న సీఎం జగన్ గతంలో అందరు రైతులకు బీమా వచ్చేది కాదని చెప్పారు.గతంలో రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేయని పరిస్థితి ఉండేదన్నారు.

కానీ వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చిన తరువాత రంగు మారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube