నారా లోకేష్ రాకతో కావలి టిడిపిలో కొత్త ఉత్సాహం..

నెల్లూరు జిల్లా కావలికి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేరుకున్నారు.వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న కరుణాకర్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.

 With The Arrival Of Nara Lokesh There Is New Enthusiasm In Kavali Tdp Details, N-TeluguStop.com

కావలికి వచ్చిన నారా లోకేష్ కు టిడిపి శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.భారీ ర్యాలీతో కావలి పట్టణం హోరెత్తింది.

ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఓ టీ స్టాల్ వద్ద లోకేష్ టీ తాగుతూ కార్యకర్తలతో ముచ్చటించారు లోకేష్.

అనంతరం అక్కడి నుంచి కరుణాకర్ నివాసానికి చేరుకున్నారు.

నారా లోకేష్ రాకతో కావలి టిడిపిలో కొత్త ఉత్సాహం కనిపించింది.భారీగా కార్యకర్తల అభిమానులు లోకేష్ కు స్వాగతం పలికేందుకు వచ్చారు.

తెలుగుదేశం పార్టీ నినాదాలతో కావలి పట్టణం హోరెత్తింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube