MLC Jeevan Reddy : బీజేపీ పసుపు బోర్డు ఎందుకు ఏర్పాటు చేయలేదు..: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( MLC Jeevan Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మోదీ( Narendra Modi ) అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు.

 Why Did Bjp Not Set Up A Yellow Board Mlc Jeevan Reddy-TeluguStop.com

పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదని చెప్పారు.

రైతులకు( Farmers ) కనీస మద్ధతు ధరను కూడా ప్రధాని మోదీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.పదేళ్లు అధికారంలో ఉండి కూడా పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.అంతేకాకుండా షుగర్ ఫ్యాక్టరీ( Sugar factory ) మూతపడటానికి కారణం బీజేపీనేనని ఆరోపించారు.

మీరే మూసివేస్తారు.మీరే తెరుస్తామంటారు అంటూ విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube