ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి( MLC Jeevan Reddy ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.మోదీ( Narendra Modi ) అబద్ధాలు మాట్లాడారని ఆరోపించారు.
పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదని చెప్పారు.
రైతులకు( Farmers ) కనీస మద్ధతు ధరను కూడా ప్రధాని మోదీ ఇవ్వడం లేదని మండిపడ్డారు.పదేళ్లు అధికారంలో ఉండి కూడా పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు.అంతేకాకుండా షుగర్ ఫ్యాక్టరీ( Sugar factory ) మూతపడటానికి కారణం బీజేపీనేనని ఆరోపించారు.
మీరే మూసివేస్తారు.మీరే తెరుస్తామంటారు అంటూ విమర్శించారు.