కేంద్ర హోంశాఖ పై విజయ్ సాయి రెడ్డి సీరియస్ కామెంట్స్..!!

రాజ్యసభ జీరో అవర్ లో టీటీడీ విషయంలో కేంద్ర హోంశాఖ తీరుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.తిరుమల తిరుపతి దేవస్థానానికి విదేశాల నుండి వచ్చే విరాళాలను కేంద్ర హోంశాఖ అడ్డుకుంటుందని చెప్పుకొచ్చారు.

 Vijaysai Reddy Serious Comments On Central Home , Vijaysai Reddy, Ttd-TeluguStop.com

టీటీడీ అనేక ధార్మిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తుందని.ఈ కార్య కలాపాలకు భారీగా నిధులు అవసరమని చెప్పుకొచ్చారు.

అంతే కాకుండా కేంద్రం దక్షిణాది రాష్ట్రాలపై చిన్నచూపు చూస్తోందని విజయసాయిరెడ్డి ఆక్షేపించారు.

ఒక్క ఉత్తర భారతదేశం అని మాత్రమే కాకుండా దక్షిణ భారత దేశాన్ని కూడా పట్టించుకోవాలని కోరారు.

టీటీడీ ధార్మిక సంస్థ సామాజిక, సాంస్కృతిక.విద్య పరంగా అదే విధంగా అనేక సేవా కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తుందని స్పష్టం చేశారు.

ఒక్క ఉత్తరాది రాష్ట్రాలను మాత్రమే కాక దక్షిణాదిలో టిటిడి విషయంలో కూడా బీజేపీ అనుకూలంగా వ్యవహరించాలని రాజ్యసభ లో విజయసాయి రెడ్డి విజ్ఞప్తి చేశారు.దీంతో విజయసాయి రెడ్డి చేసినా కామెంట్స్ అటూ రాష్ట్ర రాజకీయాలలో…ఇటు జాతీయ రాజకీయాలలో సంచలనంగా మారాయి.

Vijaysai Reddy Serious Comments On Central Home , Vijaysai Reddy, TTD - Telugu Vijaysai Reddy, Vijaysaireddy

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube