Vangaveeti Radha : అభిమానుల గుండెల్లో వంగవీటి మోహన్ రంగా చిరస్థాయిగా నిలిచిపోయాడు: కాపు నేత వంగవీటి రాధా

అభిమానుల గుండెల్లో వంగవీటి మోహన్ రంగా చిరస్థాయిగా నిలిచిపోయాడని కాపు నేత వంగవీటి రాధా అన్నారు.రాజోలు లోని గాంధీ సెంటర్ లో రంగా అభిమానులు నెలకొల్పిన రంగా విగ్రహాన్ని రాధా ఆవిష్కరించారు.

 Vangaveeti Radha Speech At Rajole,vangaveeti Radha,vangaveeti Mohana Ranga,razol-TeluguStop.com

కులం పేరుతో పదవులు పొందిన కొంత మంది నాయకులు అదే కులాన్ని తిట్టడం దారుణం అన్నారు.ఒక స్పష్టమైన ద్యేయంతో పోరాటం సాగిస్తే అది లక్ష్యాన్ని సాదిస్తుందని అన్నారు.

ఎన్నిసార్లు గెలిచామన్నది ముఖ్యం కాదని.ప్రజా మన్నన పొందామన్నదే ముఖ్యం అన్నారు.

అనంతరం మహాత్మా గాంధీ విగ్రహానికి రాధా పూలమాల వేసి నివాళులర్పించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube