వేములవాడ బి.ఆర్.ఎస్ పార్టీలో చేరిన అర్బన్ బీజేపీ నాయకులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం( Vemulawada ) రుద్రవరం గ్రామానికి చెందిన బీజేపీ మండల అధికార ప్రతినిధి, గౌడ సంఘం అధ్యక్షుడు, వేములవాడ గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పర్వతి వేణు గౌడ్, బీజేపీ బూత్ కమిటీ అధ్యక్షులు గాలిపల్లి శ్రీకాంత్ గౌడ్( Srikanth Goud ), బత్తుల శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగుల మనోహర్, ఎన్.

ఆర్.

ఐ పర్వతి రాములు, బీజేపీ సీనియర్ నాయకులు పచ్చిమట్ల మల్లేశం గౌడ్, కట్ట తిరుపతి గౌడ్ లు బి.ఆర్.ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావు సమక్షంలో బి.ఆర్.ఎస్ పార్టీలో చేరారు.శనివారం వేములవాడ పట్టణంలోని చల్మెడ( Chalmeda Laxmi Narsimha Rao ) నివాసంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ గాలిపల్లి సువర్ణ-స్వామి గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు నడిగొట్ల హరికృష్ణ, పచ్చిమట్ల మహేష్ ల ఆధ్వర్యంలో పార్టీలో చేరిన వీరికి లక్ష్మీ నరసింహా రావు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

రౌడీ షీటర్స్ సత్ప్రవర్తనతో మెలగాలి - కోనరావుపేట ఎస్ఐ శేఖర్ రెడ్డి

Latest Rajanna Sircilla News