పల్టీ కొట్టిన రాజధాని బస్సు...ప్రయాణికులు సురక్షితం...!

సూర్యాపేట జిల్లా: మోతె మండల పరిధిలోని మామిల్లగూడెం వద్ద సూర్యాపేట-ఖమ్మం జాతీయ రహదారిపై ఆర్టీసీ రాజధాని బస్సు అదుపు తప్పి పల్టీ కొట్టింది.డ్రైవర్ అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పి, బస్సులో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

 Tsrtc Rajadhani Bus Accident At Suryapet Khammam National Highway, Tsrtc Rajadha-TeluguStop.com

శనివారం ఖమ్మం నుండి హైదరాబాద్ వెళుతుండగా మామిళ్లగూడెం దగ్గరకు రాగానే ముందు వెళుతున్న డిసిఎం టైర్ పగలడంతో దానిని తప్పించే క్రమంలో ఈ ఘటన జరిగినట్లు ప్రయాణికులు, స్థానికులు తెలిపారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితి పరిశీలించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube