టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు: ఇవాళ మరోసారి నిందితుల విచారణ

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ఈడీ దూకుడు పెంచింది.విచారణలో భాగంగా ప్రధాన నిందితులను ఈడీ అధికారులు ఇవాళ మరోసారి విచారించనున్నారు.

 Tspsc Paper Leak Case: Today The Accused Will Be Questioned Again-TeluguStop.com

కేసులో నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్ లను నిన్న చంచల్ గూడ్ జైలులో దాదాపు 5 గంటల పాటు అధికారులు విచారించారు.అయితే ప్రశ్నాపత్రాల లీకేజ్ వెనుక నిధుల మళ్లింపు జరిగినట్లు ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది.

ఈ నేపథ్యంలో ఏ మేరకు నిధులు చేతులు మారాయనే దానిపై ఆరా తీస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube