సీఈవో వికాస్‎రాజ్‎ను కలిసిన టీఆర్ఎస్ నేతలు

సీఈవో వికాస్‎రాజ్‎ను టీఆర్ఎస్ నేతలు కలిశారు.మునుగోడులో బీజేపీ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తుందని ఫిర్యాదు చేశారు.

 Trs Leaders Met Ceo Vikas Raj-TeluguStop.com

అయితే మునుగోడులో పోలింగ్ కొన్ని ప్రాంతాలు మినహా మిగతా అన్ని చోట్ల ప్రశాంతంగా కొనసాగుతోంది.పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్న ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.

కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ కాస్తా ఆలస్యంగా కొనసాగుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube