Komaram Bheem Asifabad : కొమురం భీం జిల్లాలో విషాదం.. వార్దా నదిలో నలుగురు గల్లంతు

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో( Komaram Bheem Asifabad ) విషాద ఘటన చోటు చేసుకుంది.

కౌటాల మండలం తాటిపల్లి వద్ద వార్దా నదిలో( Wardha River ) నలుగురు యువకులు గల్లంతయ్యారు.

హోలి పండుగను( Holi Festival ) పురస్కరించుకుని సరదాగా ఈత కొట్టేందుకు యువకులు వార్దా నదికి వెళ్లారని తెలుస్తోంది.గల్లంతైన యువకులు కమలాకర్, సంతోష్, సాయి మరియు ప్రవీణ్ లుగా గుర్తించారు.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు నదిలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వైరల్ వీడియో : ఈ తల్లి గొరిల్లాకు ఆస్కార్ ఇవ్వాల్సిందే..
Advertisement

తాజా వార్తలు