90 శాతం తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారు - టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

మహబూబాబాద్ జిల్లా: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మీడియా తో చిట్ చాట్.2024 జనవరిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పాటు అవుతుంది.మొదటి సంతకం పొడుభూముల సమస్య పరిష్కరిస్తాం.పొంగులేటి సిద్ధాంతం మంచింది…అయన ఎంచుకున్న బీజేపీ విధానం సరైంది కాదు.పొంగులేటి కాంగ్రెస్ లోకి వస్తే ఆహ్వానిస్తం.ఇప్పటికే బీజేపీలో చేరిని వారు ఇబ్బందులు పడుతున్నారు.

 Tpcc Chief Revanth Reddy Shocking Comments On Brs Ministers Details, Tpcc Chief-TeluguStop.com

కేసిఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి.నేను కేసులకు భయపడను.

నాకు కొత్త ఏమి కాదు.కేసీఆర్ భూతం లాంటివాడు….

పట్టి సీసాలో బందించాలి….లేకపోతే తట్టుకోలేం.

తెలంగాణ జేఏసీ జానారెడ్డి ఇంట్లో పుట్టింది.జేఏసీ అంటేనే జానా యాక్షన్ కమిటీ.

కెసిఆర్ కి చేతకాదనే కోదండరాంను చైర్మన్ చేశారు.ఉద్యమ సమయంలో జానారెడ్డి కాళ్ళమీద పడ్డ వ్యక్తి కేసిఆర్.

Telugu Brs Ministers, Congress, Jana, Ponguleti-Press Releases

తెలంగాణ పదాన్ని అసహ్యించుకున్న వాళ్ళను ప్రగతి భవన్ లో కూర్చోబెట్టిండు కెసిఆర్.90 శాతం తెలంగాణ ద్రోహులు మంత్రులుగా ఉన్నారు.రసమయి బాలకిషన్ ఉద్యమకారుడు, విద్యావంతుడు మంత్రిని చేయొచ్చు కదా.ఏబీసీడీ లు రాని ఎర్రబెల్లిని కులం చూసుకొని మంత్రిని చేశారు.ఆయన మంత్రిత్వ శాఖ పేరును తప్పులు లేకుండా రాయడం కూడా రాదు ఎర్రబెల్లికి.కోవర్ట్ ఆపరేషన్లలో దయాకర్ రావు ఎక్స్పర్ట్.కాంగ్రెష్ పార్టీ నుండి గెలిచి 12 మంది ఎమ్మెల్యేలల పై సీబీఐ విచారణ జరిపించాలి.రాష్ట్రంలో 3 వేల లిక్కర్ షాపులు.60 వేల బెల్టు షాపులు ఏర్పాటు చేసి ప్రజలనుతాగుబోతులను చేశాడు.రుణమాఫీ చేయకపోవడంతో రైతలు అప్పులపాలై సూసైడ్ చేసుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube