నెల్లూరు జిల్లాలో జలపాతంలో గల్లంతైన పర్యాటకులు సురక్షితం..!!

నెల్లూరు జిల్లా పెంచలకోన జలపాతం( Penchalakona Waterfalls ) చూడటానికి వచ్చిన 11 మంది పర్యాటకులు మధ్యాహ్నం గల్లంతు కావడం జరిగింది.పెంచలకోనలో విహారయాత్రకు వచ్చి ఎంజాయ్ చేస్తుండగా.

 Tourists Lost In Waterfall In Nellore District Are Safe Details, Nellore, Nellor-TeluguStop.com

ఒక్కసారిగా వరద ఉధృతకు పర్యాటకులు( Tourists ) కొట్టుకుపోయారు.దీంతో వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులు గల్లంతైన వారికోసం రోప్ ల సాయంతో వెతుకులాట మొదలుపెట్టారు.

ఈ క్రమంలో రెండు మూడు గంటలకు మొత్తం పర్యాటకులు అందరిని రక్షించారు.జలపాతం అందాలు చూడటానికి.

మొత్తం 11 మంది అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు వరద ఉధృతకు.అక్కడే చిక్కుకు పోవడం జరిగింది.

ఈ క్రమంలో సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి గల్లంతైన పర్యాటకులందరినీ సురక్షితంగా కాపాడారు.పోలీసులు… ఫైర్ సిబ్బంది రాత్రి వేళ కూడా రోప్ ల సాయంతో గాలించి.పర్యాటకులందరినీ సురక్షితంగా కాపాడటం జరిగింది.కార్తీక మాసం కావడంతో అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు జలపాతం దగ్గర విహారయాత్రకు వెళ్లారు.ఈ క్రమంలో జలపాతంలో ఆహ్లాదంగా స్నానాలు చేస్తుండగా.ఒక్కసారిగా వరద ఉధృతి( Flood Water ) పెరగడంతో స్వాములు కొద్ది దూరం కొట్టుకుపోయారు.

దీంతో సకాలంలో చేరుకుని త్రుటిలో ప్రాణాపాయం నుంచి స్వాములను తప్పించడంతో.పోలీసులు.ఫైర్ సిబ్బందిని పలువురు ప్రశంసిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube