హైదరాబాద్ లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన బిజెపి దేశ అగ్ర నాయకులకు

హైదరాబాద్ లో జరిగిన బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన బిజెపి దేశ అగ్ర నాయకులకు ఈ సమావేశాలు ఒక విజ్ఞాన యాత్రల మిగిలిపోవాలని తెలిపిన విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి .బీజేపీ అధిష్టానానికి కెసిఆర్ దేశం ఒక సంకుటిత పాలనలో నడవాలి అని అనడంతో వారికి భూప్రకంపనలు వస్తున్నాయి హైదరాబాద్ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వచ్చిన బీజేపీ 18 మంది రాష్ట్రాల సీఎంలు ,పీఎం ,హోంమినిస్టర్లకు తెలంగాణలో అమలవుతున్న ఊరికో నర్సరీ,ఒక ట్రాక్టర్ , పల్లెప్రకృతి వనాలు,వైకుంఠధామం,దళిత బందు, రైతు బంధు,మరెన్నో పథకాలను వారు చూసి వారి రాష్ట్రాల్లో అవలంబించే విధంగా తీసుకెళ్లి వారికి ఒక విజ్ఞాన యాత్రగా ఈ సమావేశాలు మిగులుతుందని తెలిపారు

తాజా వార్తలు