బేగంపేట రైల్వేస్టేషన్‌లో రఘురామరాజు బృందం రైలు దిగిపోయింది.

భీమవరం వెళ్లేందుకు ఆయన లింగంపల్లి వద్ద నర్సాపురం ఎక్స్ ప్రెస్‌ ఎక్కారు.అయితే  బేగంపేట రైల్వేస్టేషన్‌లో రఘురామరాజు రైలు దిగిపోయారు.

 Raghuramaraj's Team Got Off The Train At Begumpet Railway Station , Raghuramaraj-TeluguStop.com

  కాగా  భీమవరంలో అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు వేడుకలు సోమవారం జరగనున్నాయి.ఈ వేడుకలకు ప్రధాని మోదీ వస్తున్నారు.

ఈ కార్యక్రమానికి రఘురామరాజు కూడా వెళ్లాలని అనుకున్నారు.ఈ క్రమంలో తన వెహికల్ కు అనుమతివ్వాలని కోరారు.

కాని పోలీసులు అనుమతి ఇవ్వలేదు.దాంతో తన అనుచరులతో కలిసి లింగంపల్లి రైల్వే స్టేషన్‌లో నర్సాపురం ఎక్స్ ప్రెస్ ఎక్కారు.

 ఇప్పటికే రఘురామతో అనుసరిస్తున్న కొంతమంది నేతలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.అటు రఘురామకు అనుకూలంగా భీమవరంలో ర్యాలీ చేసిన యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అనుచరులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక బేగంపేటలో రఘురామరాజు బృందం  దిగిపోయింది.ఆయనతో ఉన్న నేతలు హైదరాబాద్‌లోని రఘురామ ఇంటికి వెళ్లారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube