కేంద్రం సహకరించడం లేదని అపవాదు మోపుతున్నారు..: పురంధేశ్వరి

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.కేంద్ర పథకాలను రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు.

 They Are Slandering That The Center Is Not Cooperating..: Purandheswari-TeluguStop.com

కేంద్ర పథకాలకు రాష్ట్ర వాటా చెల్లించడం లేదని పురంధేశ్వరి పేర్కొన్నారు.అంతేకాకుండా రాష్ట్రానికి కేంద్రం సహకరించడం లేదని అపవాదు మోపుతున్నారని చెప్పారు.

టీడీపీ – జనసేనతో పొత్తు విషయాన్ని జాతీయ నాయకత్వం చూసుకుంటుందని తెలిపారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు బీజేపీని ఆశీర్వదించాలని ఆమె కోరారు.

మోదీ నేతృత్వంలో సుపరిపాలన అందిస్తున్నామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube