తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదు... షర్మిల కీలక వ్యాఖ్యలు

తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదని వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు.ప్రజల పక్షాన పోరాటం చేసే పరిస్థితి కనిపించడం లేదని విమర్శించారు.

 There Is No Democracy In Telangana... Sharmila's Key Comments-TeluguStop.com

ప్రజల గొంతు వినిపించినా అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు.రాష్ట్రంలో ప్రతిపక్షాలను బతకనివ్వడం లేదని ఆమె ఆరోపించారు.ఉస్మానియా ఆస్పత్రి వద్ద టవర్స్ కడతామని గ‌తంలో కేసీఆర్ హామీ ఇచ్చారన్న షర్మిల రూ.200 కోట్లతో కడతామన్న హామీ ఏమయిందని ప్రశ్నించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube