జనసేనాని నాలుగో విడత వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించనున్న నాలుగో విడత వారాహి యాత్రకు షెడ్యూల్ ఖరారు అయింది.ఈ మేరకు అక్టోబర్ 1వ తేదీన ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నుంచి యాత్రను ప్రారంభించనున్నారు.

 The Schedule Of Janasena's Fourth Phase Of Varahi Yatra Has Been Finalized-TeluguStop.com

అక్టోబర్ 6వ తేదీ వరకు పవన్ వారాహి యాత్ర కొనసాగనుంది.కాగా ఈ యాత్రలో భాగంగా ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో పవన్ కల్యాణ్ పర్యటించనున్నారు.

అవనిగడ్డ, బందరు, పెడన, ఏలూరుతో పాటు పాలకొల్లు నియోజకవర్గాల్లో జనసేనాని పర్యటిస్తారు.అయితే చంద్రబాబు అరెస్టును వ్యతిరేకించిన జనసేనాని టీడీపీతో పొత్తు ప్రకటించిన తరువాత నిర్వహించే యాత్ర కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube