ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యం..: కిషన్ రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఓట్లు దండుకోవడమే కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యమని తెలిపారు.

 The Aim Of Congress And Brs Is To Win Votes..: Kishan Reddy-TeluguStop.com

కేసీఆర్ కు రెండు చోట్లా ఓటమి తప్పదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.కేసీఆర్ కు సహకరించేందుకే కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి పోటీ చేస్తున్నారని తెలిపారు.

అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీజేపీ గెలుపు ఖాయమని పేర్కొన్నారు.ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీనే అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube